రోడ్డు మార్గం ద్వారా: రుఖల పర్యటించాలని ప్రణాళిక ఉన్న పర్యాటకులు ఈ ప్రాంతాన్ని బస్సుల ద్వారా కూడా చేరవచ్చు. షిమ్లా, రుఖల నుండి కేవలం 2.9 కిలోమీటర్ల దూరంలో ఉంది, దీనిని బస్సు ద్వారా చేరవచ్చు. షిమ్లా, ఇతర పట్టణాలతో బాటుగా డల్ హౌసి, లక్నో, శ్రీనగర్, చండీఘడ్, చంబ, మనాలి, కుల్లు, జుబ్బల్ వంటి వాటితో చక్కగా కలప బడింది. డెహ్రాడూన్, న్యూ ఢిల్లీ, కసౌలి నుండి బస్సులు కూడా అందుబాటులో ఉంటాయి. చండీగఢ్ నుండి రుఖలకు ఏ.సి. వోల్వో బస్సులు చార్జీలు ఒక్కొకరికి 1025 రూపాయలతో తరుచుగా అందుబాటులో ఉంటాయి.