లుంగ్లీ పర్యాటకం - మిజోరాం రాక్ టౌన్ వంతెన !
మిజోరాం లో ని ఉన్న ఏడు జిల్లాలలో లుంగ్లీ ఒకటి. ఈ రాష్ట్రం లో ని ప్రసిద్ది పొందిన పర్యాటక ఆకర్షణలలో రెండవది. అదే పేరు మీద జిల్లా ప్రధాన కార్యాలయం కలిగి రెండవ పెద్ద నగరం ఇది.......
తెన్జాల్ – ఆధునికతకు సురక్షితమైన దూరంలో !! ప్రతి పర్యాటకుడూ చూసి తీరాల్సిన మిజోరాం లోని అధ్బుతమైన గ్రామం తెన్జాల్. సెర్చిప్ జిల్లా పరిధిలో వుండే ఈ గ్రామం కేవలం దట్టమైన అడవి మాత్రమే. మిజోరాం రాజధాని ఐజాల్ కు తెన్జాల్ 43 కిలోమీటర్ల దూరంలో వుంది. సుమారు 1961 వరకు నిత్యం వన్య ప్రాణులు కనపడే దట్టమైన అడవిగా వుండేది తెన్జాల్. అయితే 1961 తరువాత అడవిని శుభ్రం చేసి, సాగు లోకి తెచ్చి నివాస యోగ్యంగా మార్చారు. సుమారు 1963 లో బెంఘువాయియా శైలో ఈ గ్రామాన్ని రూపొందించారని చెప్తారు. స్థిరపడిన ప్రారంభ రోజు నుండి ఈ రోజు వరకు తెన్జాల్ మిజో చేనేత పరిశ్రమకు పేరుగాంచింది.
తెన్జాల్ లోను, చుట్టుపక్కల పర్యాటక ప్రదేశాలు తెన్జాల్ ఏ మార్గం లోను పర్యాటక కేంద్రంగా లేదు. తెన్జాల్ ప్రత్యేక పర్యాటకానికి అనువైనది. ఇది జంతు, వృక్షజాతులు అధికంగా ఉన్న అత్యంత......
చంఫాయి - మయన్మార్ వాణిజ్య ప్రవేశ ద్వారం !
గంభీరమైన మయన్మార్ హిల్స్ సమీపంలో వుంది, చక్కట్ సంస్కృతి, సాంప్రదాయాలకు నెలవై ' మిజోరాం యొక్క రైస్ బౌల్ ' గా చెప్పబడే చంఫాయి ఈశాన్య భారత దేశ పర్యటనలో తప్పక చూడదగినది. ఈ ప్రదేశం......
ఐజావాల్ -పీటభూమి ప్రజలు !
ఐజవాల్ భారత దేశం లోని ఎనిమిది రాష్ట్రాల లో ఒకటి అయిన మిజోరం రాజధాని. ఐజ్వాల్ ఒక అందమైన నగరం, ఎత్తైన ప్రదేశాలు, కొండలు వాలీ లు కలిగి ఆకర్షణీయంగా వుంటుంది. వంద సంవత్సరాల చరిత్ర కల......