భీమునిపట్నం బీచ్ భీమిలిబీచ్ గా ప్రాచుర్యం పొందిది.బీచ్ యొక్క పేరు పాండవులులో ఒక్కడైన భీముడు పేరు నుండి వచ్చినట్లు చెబుతారు.బీచ్ గోస్తని నది బంగాళాఖాతంలో కలుస్తుంది.భీమిలి బీచ్ విశాఖపట్నం బీచ్ రోడ్ పొడవునా వ్యాపించి ఉంది. బీచ్ లో ప్రశాంతత మరియు ఈత కోసం సురక్షితం.
నరసింహా స్వామి కొండ మరియు పావురలకొండ లలో 2 వ శతాబ్దం నాటి బౌద్ధ సంస్కృతి,మరియు దాని యొక్క ఆధారాలు కనపడతాయి.అలాగే 17 వ శతాబ్దంలో నిర్మించిన ఒక శ్మశానం ఉంటుంది.ఒక కోట యొక్క శిధిలాలు ప్రధాన పర్యాటక ఆకర్షణ మరియు అందముగా ఉంటుంది.ఈ ప్రాంతం వలస కాలంలో డచ్ వారు స్థిరనివాసం ఏర్పాటు చేసుకున్నారు.
నేడు ఈ ప్రదేశం చుట్టూ అనేక మత్స్యకార గ్రామాలు ఉన్నాయి.అనేక దేవదారు చెట్లు మరియు బీచ్ సమీపంలో చిన్న ఆలయాలు కూడా ఉన్నాయి. భీమిలి బీచ్ పర్యాటకులకు ప్రశాంతత, నిర్మలమైన మరియు విశ్రాంతినిచ్చే వాతావరణం కలిగి ఉంటుంది.