గోపురి గ్రామంలో విశ్వశాంతి స్తూపం దగ్గరలో కల గీతై మందిరం అందమైన దేవాలయం. ఇది 1980 లో ఆచార్య వినోభాభావేచే ప్రారంభించబడిన ప్రసిద్ధ ఆకర్షణ.రాళ్ళతో నిర్మించిన ఈ దేవాలయం ఒక ప్రత్యేకమైన వాస్తు నైపుణ్యం కలిగి వుంది. ఆవు ఆకారంలో నిలువుగా పేర్చిన రాళ్ళపై భగవద్గీత...
వార్ధాలోని మగన్వాడి లో మగన్ సంగ్రహాలయ అనే మ్యుజియం ఏర్పాటుచేసారు. సెంటర్ ఆఫ్ సైన్స్ కు దగ్గరగా ఉన్న ఈ మ్యూజియం 1938 డిసెంబర్ 30 న మహాత్మాగాంధీ చే ప్రారంభించబడింది. గాంధీ ఆర్ధిక విధాన౦లొ నిపుణులైన ఆర్యనాయకం, డాక్టర్. జే.సి,కుమారప్ప ఈ మ్యూజియాన్ని అభివృద్ది...
1905 లో లక్ష్మీ నారాయణ దేవాలయాన్ని నిర్మించారు. 1928 జులై 19 న జమునలాల్ బజాజ్ చే ప్రారంభించబడిన ఈ దేవాలయ౦లో విష్ణు మూర్తి, ఆయన భార్య లక్ష్మీదేవి విగ్రహాలున్నాయి..సమాజంలో అంటరానివారిగా పిలువబడే హరిజనుల కోసం ఈ దేవాలయం ప్రత్యేకంగా నిర్మించారు. ఇక్కడ సంస్కృతం,...
భారతదేశం అంతటా కట్టిన ఎనిమిది శాంతి స్తూపాలలో విశ్వ శాంతి స్తూపం ఒకటి. ఇది గీతై మందిరం పక్కనే ఉంది. ఇది గాంధీజీచే ప్రేమగా ఫుజీ గురూజీ గా పిలువబడే గురువుగారి కల. 1935 లో జపాన్ నుండి ఇటువంటి స్తూపాలు కట్టె ఉద్దేశ్యంతో ఫుజీ గురూజీ గాంధీని కలవడానికి...
వార్ధాలోని పురాతన చరిత్రకు పౌనార్ గ్రామం ఒక తార్కాణం. ధామ్ నది ఒడ్డున గల ఈ గ్రామానికి పవన్ అనే రాజపుత్ర రాజు వల్ల ఆ పేరు వచ్చింది.గాంధీ కుటీరమ్, పరంధామ కుటీరం, పనార్ గ్రామం లోని కొన్ని ప్రధాన ఆకర్షణలు. ఆచార్య వినోభాభావే అస్తికలు కూడా ఒక స్మారకంగా ఇక్కడ...