అహ్మద్ నగర్ కోట అహ్మద్ నగర్ లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ఈ కోటను నగరాన్ని కనుగొన్న అహ్మద్ నిజాం షా, సుమారుగా 15 మరియు 16వ శతాబ్దాలలో నిర్మించాడు. కోటకు సుమారుగా 18 మీటర్ల ఎత్తుకల గోడలుంటాయి. 22 బురుజులు, 24 దుర్గాలు, 30 మీటర్ల వెడల్పుతో ఉంటుంది. పట్టుబడ్డ...
వివిధ రకాల యుద్ధపు ట్యాంకులు కల మ్యూజియం ఇది. యుద్ధ చరిత్ర ఆరంభమైన నాటినుండి ట్యాంకులను ఎలా తయారు చేశారో, అవి ఎలా అభివృద్ధి చెందుతున్నాయనేది ఈ మ్యూజియం చూపుతుంది. ఇది ఆసియాలోనే మొట్టమొదటి మ్యూజియం, దీనిలో ప్రపంచ యుద్ధాలకు సంబంధించిన ట్యాంకులు కూడా కలవు. వివిధ...
అహ్మద్ నగర్ లో కోట్ బాగ్ నిజాం అనేది అధిక పర్యాటకులు సందర్శించే స్ధలం. గార్డెన్ ఆఫ్ విక్టరీగా పేరొందిన కోట్ బాగ్ నిజాం ను అహ్మద్ నిజాం షా 1499 సంవత్సరంలో నిర్మించాడు. ఇతనినే మాలిక్ అహ్మద్ అని కూడా అనేవారు. బహమని రాజులపై తాను గెలుపొందిన విజయానికి చిహ్నంగా ఈ...
కల్సుబాయ్ హరిశ్చంద్రగడ్ వైల్డ్ లైఫ్ శాంక్చురి సహ్యాద్రి కొండల నడుమ కలదు. ఇది అహ్మద్ నగర్ జిల్లాలో అకోలే తాలూకాలో కలదు. ఈ శాంక్చురీలో అనేక జంతువులు, మొక్కలు కలవు. పెద్ద చెట్లు, పొదలు వుంటాయి. చందవా, బెహెడా, ఆవలి, గుల్చావి, ఖార్వెల్, సిరాస్, ఆషింద్, పర్జంభువాల్,...
1992 సంవత్సరంలో మరణించిన శ్రీ ఆనంద రిషిజీ మహారాజ్ పేరుపై ఆనంద ధామ్ నిర్మించబడింది. ఆయన శిరాల్ చించోడి ప్రదేశంలో జన్మించారు. ఆధ్యాత్మిక విద్యను ఆయన శ్రీ రతన్ రిషిజి మహరాజ్ నుండి అతి చిన్న వయసైన 13 సంవత్సరాలకే అభ్యసించారు. శ్రీ ఆనంద మహారాజ్ ఎన్నో విద్యా...
హిస్టారికల్ మ్యూజియం మరియు రీసెర్చి కేంద్రం ఇక్కడి అహ్మద్ నగర్ పాలికచే నిర్వహించబడుతోంది. దీనిని 1960వ సంవత్సరంలో మహారాష్ట్ర దినోత్సవంనాడు స్ధాపించారు. ప్రారంభంలో రెండు గదులతో స్ధాపించబడిన ఈ సంస్ధ నేడు పెద్ద సైజు మ్యూజియంగా అభివృద్ధి చెందింది. ప్రసిద్ధి...
అందమైన ఫరియా బాగ్ పేలస్ అహ్మద్ నగర్ వ్యవస్ధాపకుడు అహ్మద్ నిజాం షా కుమారుడు బుర్హాన్ షా జ్ఞాపకార్ధం నిర్మించారు. ఎంతో లేత వయసు అయిన ఏడు సంవత్సరాల వయసులోనే బుర్హాన్ షా తన తండ్రి మరణం తర్వాత 1508 సంవత్సరంలో సింహాసనం అధిరోహించి నిజాం షాహి వంశపాలన చేపట్టాడు....
అహ్మద్ నగరంలో బాగ్ రౌజా ఒక చారిత్రక చిహ్నం. దీనినే గార్డెన్ ఆఫ్ ష్రైన్ అంటారు. దీనిలో అహ్మద్ నిజాం షా సమాధి ఉంటుంది. అహ్మద్ నగర స్ధాపన ఘనత నిజామి రాజుకు దక్కింది. ఆయన 16వ శతాబ్దం మొదటి భాగంలో మరణించాడు. ఈ స్మారక చిహ్నాన్ని నల్లరాతితో ఢిల్లీ గేటుకు సమీపంలో నిర్మాణం...
ముల్లా డ్యామ్ ముల్లా నది ఒడ్డున కలదు. దీనినే ధ్యానేశ్వర్ డ్యామ్ అని కూడా అంటారు. ఇది అహ్మద్ నగర్ జిల్లాలో రాహూరి తాలూకాలో కలదు. ఈ డ్యాము నీటి నిలువ సామర్ధ్యం 26 టిఎంసిలు ఉంటుంది. అహ్మద్ నగర్ పట్టణానికి సమీప గ్రామాలకు ఈ డ్యామునుండే తాగునీటి సరఫరా అవుతుంది. పఠాద్రి,...
అహ్మద్ నగర్ లో సలాబత్ ఖాన్ సమాధి తప్పక చూడదగినది. సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తున ఒక కొండపై కల ఈ నిర్మాణం షా దొంగార్ అని పిలువబడుతుంది. దీనినే చాంద్ బీబి మహల్ అని కూడా పిలుస్తారు. సలాబత్ ఖాన్ ఈ స్మారక చిహ్నాన్ని స్వంతంగా కట్టించుకొన్నాడు. సలాబత్ ఖాన్ 4వ...