గురుద్వారా సంతోష్కర్ సాహిబ్ హరమందిర్ సాహిబ్ పక్కనే వుంది. ఇక్కడ అయిదు పవిత్ర కొలను లలో ని ఒక కొలను గురు అర్జన్ దేవ్ జి చే కట్టబడినది కలదు. ఈపవిత్ర కొలను తవ్వకం గురు రాం దాస్ జి తన మామ, అప్పటి సిఖ్ గురువు అయిన గురు అమర్దాస్ జి అదేసాను సారం నిర్మించాడు. గురు అర్జన్ దేవ్ జి 1587 మరియు 1589 లలో బాబా బుద్ధ సహాయంతో తవ్వకం పూర్తి చేసాడు. గురు రామ్ దాస్ జి ఈ ట్యాంక్ కు తవ్వకంలో తాను ధ్యానంలో కనుగొన్న సంతోఖ్సార్ సాహిబ్ అనే రుషి పేరు పెట్టాడు. సంతఖ అనే ఈ యోగి తాను గురువుకు మోక్షం ఇవ్వటాని కి వేచి వున్నానని చెపుతూ మరణించాడు. గురుద్వారా తాహ్లి సాహిబ్ అని కూడా పిలువబడే ఈ చారిత్రక ప్రదేశం అమ్రిత్సర్ లో తప్పక చూడాలి.