గురుద్వారా దండమ సాహిబ్ అమృత్సర్ సమీపంలో అత్యంత సందర్శనీయ ప్రదేశాలలో ఒకటిగా ఉన్నది. ఇది లుధియానాకు 23 కిమీల దూరంలో ఉన్నది. ఈ చారిత్రాత్మక గురుద్వారా 6 వ సిక్కు గురు అయిన గురు హర్గోబిండ్ జీ జ్ఞాపకార్ధం నిర్మించబడినది. అయన 1705 AD లో ఇక్కడ కొంతకాలం విశ్రాంతి తీసుకున్నారు.
గురు హర్గోబిండ్ జీ ఇక్కడ గడిపిన సమయంలో సిక్కుమతం వారి విశ్వాసాన్ని పరీక్షించారు.అంతేకాక బాబా డాల్ బాప్టిజం స్వీకరించటం వల్ల ఆయనకు డాల్ సింగ్ అని కూడా పిలుస్తారు. అమరవీరుడు భాయి మణి సింగ్ జి స్వరపరచిన ఆద్ గురు గ్రంథ్ సాహిబ్ యొక్క పవిత్రమైన బీడ్ ఆమోదించింది. పూర్తి అంకితభావంతో ఇక్కడకు వచ్చే వారి కోరికలను తీర్చే శక్తిని గురు హర్గోబిండ్ జీ ఆ ప్రదేశానికి ప్రసాదించెను.
నిహంగ్ సింగ్ ల ద్వారా నిర్వహించబడుతోంది. గురుద్వారా దండమ సాహిబ్ ఖల్సా పంత్ యొక్క 4 వ పవిత్రమైన తఖ్త్ గా భావించబడుతున్నది. ఇప్పటికి సంక్రాంట్,పెద్ద దివాన్స్ ఈ గురుద్వారా వద్ద నిర్వహిస్తారు.