పుపుంకి ఆశ్రమం, పుపుంకి విలేజ్ లో కలదు. ఇది దామోదర్ నది ఒడ్డున కలదు. ఈ రివర్ ధన బాద్ మరియు బొకారో జిల్లాలను వేరు పరుస్తున్ది. ఈ క్పురాతన ఆశ్రమం, విద్యార్ధులకు విద్యాలయం గాను, గురువులకు ఆశ్రమం గాను వున్తున్ది. ఇపుడు ఈ ఆశ్రమ అవశేషాలు మాత్రమే చూడ గలరు. ఈ విలేజ్ ఇక్కడ కల మల్టీ యూనివర్సిటీ కి కూడా పెరొన్దినది. దీనిని శ్రీ శ్రీ స్వామీ స్వరూపానంద పరమహంశ దేవా స్థాపించారు. వీరిని బాబామని అని కూడా అంటారు .



Click it and Unblock the Notifications