రైలు: 152 కి.మీ ల దూరంలో ఉన్న శ్రీనగర్ రైల్వే స్టేషన్, ద్రాస్ కు అతి సమీపంలోని రైల్వే స్టేషన్. ఈ రైల్వే కూడలి భారతదేశం లోని అన్ని ప్రధాన కూడళ్ళతో అనుసంధానించబడింది. శ్రీనగర్ రైల్వే స్టేషన్ చేరుకున్న తర్వాత, ప్రయాణికులు ద్రాస్ ను బస్సులు లేదా టాక్సీ లో చేరుకోవచ్చు.