బింబట్ యుద్ధ స్మృతి చిహ్నం అని కూడా పిలవబడే ద్రాస్ యుద్ధ స్మృతి చిహ్నం ద్రాస్ పట్టణ ప్రధాన ఆకర్షణ. నగర కేంద్ర భాగానికి “టైగర్ హిల్” కి మీదుగా 5 కిమీ దూరంలో ఉన్న స్మృతి చిహ్నం, కార్గిల్ యుద్ధ అమరవీరులను జ్ఞప్తికి తెస్తుంది. స్మారక చిహ్నం యొక్క ముఖద్వారం...
సమయం అనుమతిస్తే, ద్రాస్ పట్టణం నుండి 18 కి.మీల దూరంలో ఉన్న ద్రౌపది కుండ్ ని కూడా సందర్శించాలి. హిందూ మత పురాణం, మహాభారతం, లోని కథానాయకి ద్రౌపది, మరణానికి ముందు హిమాలయాలలో ఇక్కడే తన ఆఖరి స్నానం చేసింది.
ద్రాస్ పర్యటనలో సందర్శకులు, పట్టణం నుంచి చేరువలోనే ఉన్న సురు లోయ కి ట్రెక్కింగ్ చేయవచ్చు. సురు లోయ ట్రెక్, పర్యాటకులకు 4500 మీటర్ల ఎత్తు లో ఉన్న ఉంబాల కనుమకు ఇరువైపులా ఉన్న మెట్ట గ్రామాలు, అందమైన హరిత ప్రాంతాలు చూసే అవకాశం ఇస్తుంది. పర్యాటకులు ఇక్కడ నుండి అమర్...