సమయం అనుమతిస్తే, ద్రాస్ పట్టణం నుండి 18 కి.మీల దూరంలో ఉన్న ద్రౌపది కుండ్ ని కూడా సందర్శించాలి. హిందూ మత పురాణం, మహాభారతం, లోని కథానాయకి ద్రౌపది, మరణానికి ముందు హిమాలయాలలో ఇక్కడే తన ఆఖరి స్నానం చేసింది.
సమయం అనుమతిస్తే, ద్రాస్ పట్టణం నుండి 18 కి.మీల దూరంలో ఉన్న ద్రౌపది కుండ్ ని కూడా సందర్శించాలి. హిందూ మత పురాణం, మహాభారతం, లోని కథానాయకి ద్రౌపది, మరణానికి ముందు హిమాలయాలలో ఇక్కడే తన ఆఖరి స్నానం చేసింది.