మోహన్ కుమారమంగళం పార్క్ మొదట ఆ ప్రదేశం కేవలం ఒక సాధారణ ఆకుపచ్చ పాచ్ లా ఉండేది. ఆ తర్వాత పిల్లల కోసం ఒక చిన్న వినోద పార్కుగా మార్చబడింది. నేడు ఈ పార్క్ ఒక గొప్ప పిక్నిక్ స్పాట్ గా ఉంది. అంతేకాక బోటింగ్ మరియు ఇతర కార్యకలాపాలు నిర్వహించిటానికి ఇక్కడ కొన్ని కృత్రిమ...
400 వేల చదరపు అడుగుల విస్తరించిన ఈ మాల్ భారతదేశం యొక్క తూర్పు ప్రాంతంలో అతిపెద్దదిగా ఉన్నది. అందువల్ల ఈ మాల్ ను చూసి దుర్గాపూర్ ప్రజలు గర్వపడతారు. మాల్ లో సరికొత్త షాపింగ్ బ్రాండ్లు మరియు సరికొత్త సినిమాల కొరకు ఒక మల్టీప్లెక్స్ స్క్రీన్ సౌలభ్యం ఉన్నది. ఇక్కడకు...
పశ్చిమ బెంగాల్ ప్రజలు యుగాల నుండి ఆరాధన వారి సంస్కృతి,సంప్రదాయాలు మరియు అభిమతంలకు ప్రసిద్ది చెందింది. ఆస్థాన కవి,సంస్కృత కవి అయిన జోయ్దేబ్ ఇక్కడే జన్మించారు. ప్రతి సంవత్సరం వార్షిక ఫెయిర్ ను ప్రకృతిసిద్ధమైన అజయ్ నది ఒడ్డున జరుపుకుంటారు. అంతే కాకుండా ఆలయం నుండి...