ఝలావర్ నగర నడిబొడ్డున ఉన్న ఝలావర్ కోటను ఘర్ పాలెస్ అనికూడా అంటారు. ఈ కోటను 1840-1845 మధ్య మహారాజ రాణా మదన్ సింగ్ నిర్మించాడు. ప్రస్తుతం, కలెక్టరేట్ తో పాటు చాలా ఇతర కార్యాలయాలు ఇక్కడినుండి పనిచేస్తున్నాయి.
మహారాజు వారసులు అందమైన చిత్రాలతో అలంకరించి ఈ భవనం...
భీమ్ సాగర్ ఆనకట్ట, ఝలావర్ నుండి 24 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒకప్పటి ఖిచి చౌహాన్ ల రాజధాని మావూ బోర్డా శిధిలాల సమీపంలోని ఉజాద్ నదిపై దీన్ని నిర్మించారు. ఈ ప్రాంతంలో శిధిలావస్థలో ఉన్నరాజపుత్రుల దేవాలయాలు, భవనాలు, ముస్లిం ల మసీదులు ఉన్నాయి. అంతేకాక, పర్యాటకులు ఈ...
గాగ్రాన్ కోట, ఝలావార్ నుండి 12 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ కోటను 7, 14 వ శతాబ్దం మధ్యలో నిర్మించారు. ఇది మూడు వైపులా అహు, కాలి సింద్ నీటితో చుట్టబడి ఉంది. జలం, వనం చేత రక్షించబడిన కొద్ది చారిత్రిక ప్రదేశాలలో ఒకటైన ఈ కోట వనదుర్గం, జలదుర్గం రెండిటినీ కలిగి ఉన్న...
చంద్రభాగా దేవాలయాలు, ఝలావర్ నుంచి 7 కిలోమీటర్ల దూరంలో ఉన్న చంద్రభాగా నది ఒడ్డున ఉన్నాయి. 6 వ, 14 వ శతాబ్దాల మధ్యలో నిర్మించిన ఈ దేవాలయాలు ప్రాచీన కళలకు ప్రతీకలు. అందంగా చెక్కిన స్తంభాలు, వంపు ఆకార ముఖద్వారాలు ప్రాచీన కళాకారుల కళాత్మకతను వర్ణిస్తాయి. ఈ నది ఒడ్డున...
బౌద్ధ గుహలు,స్థూపాలు, ఝలావర్ ప్రధాన ఆకర్షణలు. కొల్వి గ్రామం నుండి వెలికితీయబడిన పురాతన రాతి గుహలు గణనీయమైన పురావస్తు, చారిత్రిక ప్రాధాన్య౦ కలిగి ఉన్నాయి. ఈ గ్రామం ఝలావర్ నగరం నుండి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. బృహదాకారంలో వున్న బుద్ధుడు, స్థూపాలపై ఉన్న అందమైన...
పృథ్వీ విలాస్ పాలెస్ ను 1912 లో భవానీ సింగ్ మహారాజు నిర్మించాడు. ప్రస్తుతం, ఈ భవనంలో అప్పటి పాలకుని కుటుంబీకులు ఉంటున్నారు. ఈ భవన౦లోకి మూడు వైపులనుంచి ప్రవేశి౦చవచ్చు. ఈ భవనం పూర్వపు రాజుల నమ్రత, పరాక్రమ కధనాలను తెలియజేసే రూపాలను కలిగిఉంది.
భవానీ నాట్యశాల, ఝలావర్ కోటకు దగ్గరలోనే ఉంది. 1921 లో నిర్మించిన ఈ అద్భుతమైన వేదిక కొన్ని మరపురాని నాటకాలు, సాంస్కృతిక సంఘటనలకు సాక్షిగా నిలుస్తుంది. విశిష్టమైన భూగ్రుహ నిర్మాణం ఈ ప్రాంతపు ప్రత్యేకత.
అంతేకాక, వేదికను గుర్రాలూ, రధాలూ కూడా తేలికగా కనబడేలా...
ఝాలారా పటన్, ఝలావర్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. నగరం మొత్తానికి గోడ సరిహద్దుగా ఉండటం ఈ వూరి ప్రత్యేకత. ఈ నగరాన్ని మహారాజు విక్రమాదిత్యుడి మనమడు పార్మర చంద్ర సేన్ నిర్మించాడు. ‘సిటీ ఆఫ్ టెంపుల్ బెల్స్’ అని కూడా పిలువబడే ఝాలార పటాన్ చంద్రభాగా నది...
జైన శ్వేతాంబర నాగేశ్వర పార్శ్వనాధ దేవాలయం, ఝలావర్ కు 150 కిలోమీటర్ల దూరంలో దక్షిణం వైపు ఉంది. పార్శ్వనాథ్ కి చెందిన ఈ దేవాలయాన్ని గుజరాత్, మహారాష్ట్ర, మాల్వా (మధ్య ప్రదేశ్) కు చెందిన జైన్ మతస్తులు నిర్మించారు. ఈ దేవాలయంలో 1000 సంవత్సరాల పైబడిన పార్శ్వనాథ విగ్రహం...
1915 లో ప్రభుత్వ మ్యూజియాన్ని స్థాపించారు. అరుదైన చేతివ్రాత ప్రతులు, అందమైన శిల్పాలు, పురాతన నాణాలు, చిత్రాలు ఈ మ్యూజియం ఆకర్షణలు. అంతేకాకుండా, 5,7 వ శతాబ్దాలకి చెందిన పురాతన శాసనాలను కూడా ఇక్కడ చూడవచ్చు. ఈ మ్యూజియంలో శిధిలాల నుండి వెలికితీసిన వివిధ విగ్రహాలు...
అతిశయ్ జైన్ దేవాలయాలు 17 వ శతాబ్దంలో నిర్మించిన ప్రసిద్ధ జైన దేవాలయాలు. ఈ దేవాలయాలు ఝలావర్ నుంచి 34 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ దేవాలయ గొప్పతన౦ సాంప్రదాయ నిర్మాణ శైలిలో ప్రతిఫలిస్తుంది. ధ్యాన ముద్రలో కూర్చుని ఉన్న 6 అడుగుల ఆదినాధ్ భారీ విగ్రహం దూరప్రాంత భక్తులను...
దల్హన్ పూర్ ఝలావర్ నుంచి 54 కిలోమీటర్ల దూరంలో చాపి నది ఒడ్డున ఉంది. ఈ ప్రాంతం అద్భుతంగా చెక్కిన స్తంభాలు, శృంగార శిల్పాలు, తోరణాలు గల దేవాలయాలకు ప్రసిద్ది. ఈ ప్రాంతంలో సాగునీటి జలాశయం నిర్మాణంలో ఉంది. ఔషధ మొక్కలు, పచ్చటి దట్టమైన అడవులు ఈ ప్రాంత అందాన్ని ఇనుమడింప...
మనోహర్ థానా కోట, ఝలావర్ నుంచి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ పేరుకి సరైన అర్ధం ‘అందమైన ప్రాంతం’. పర్వన్, ఖాలికడ్ పేరుగల నదుల సంగమానికి ఈ కోట సాక్షిగా ఉంది. పురాతన కాలంలో, ఈ ప్రదేశ భద్రతా ప్రాముఖ్య౦ దృష్ట్యా దీనికి రెండు అంచెలలో గోడలను నిర్మించారు.
గ౦గ్ ధర్ కోట, ఝలావర్ నుంచి 140 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఒక పురాతన రాతి శాసనం ఈ ప్రాంత ఆకర్షణ. అంతేకాక, పర్యాటకులు దగ్గరలోని కొన్ని దేవాలయాలను కూడా చూడవచ్చు. రెన్ బసేరా