జైన శ్వేతాంబర నాగేశ్వర పార్శ్వనాధ దేవాలయం, ఝలావర్ కు 150 కిలోమీటర్ల దూరంలో దక్షిణం వైపు ఉంది. పార్శ్వనాథ్ కి చెందిన ఈ దేవాలయాన్ని గుజరాత్, మహారాష్ట్ర, మాల్వా (మధ్య ప్రదేశ్) కు చెందిన జైన్ మతస్తులు నిర్మించారు. ఈ దేవాలయంలో 1000 సంవత్సరాల పైబడిన పార్శ్వనాథ విగ్రహం ఉంది. ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులు భోజనం, వసతి సదుపాయాలను ధర్మశాల లో అందుబాటు ధరలలో పొందవచ్చు.



Click it and Unblock the Notifications