భోరందేవ్ దేవాలయం జిల్లాకు 17 కి. మి. ల దూరంలో కలదు. దీని పరిసర వాతావరణం పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తుంది . ఈ టెంపుల్ రాతితో చెక్కబదినది. దీనిలోది విగ్రహం వుంటుంది . ఈ టెంపుల్ ను క్రి. శ. 1089 లో ఫణి నగవంష్ రాజు గోపాల్ దేవ్ నిర్మించారు. ఈ టెంపుల్ ఖజురాహో టెంపుల్ ను పోలి వున్తున్ది. కనుక దీనిని చత్తీస్ ఘర్ ఖజురాహో అంటారు . అందమైన టెంపుల్ పరిసరాలే కాక, టెంపుల్ ముందు భాగం లో ఒక సరస్సు కూడా వుంటుంది . టెంపుల్ మండపం, అంతరాల్, గర్భ గ్రిహ్ అని మూడు భాగాలుగా నిర్మించారు.
పడమటి దిశా లో తప్ప ఈ టెంపుల్ ను మిగిలిన అన్ని దిక్కులలోను ప్రవెశించవచ్చు. శివలింగం గర్భ గుడిలో వుంటుంది . ఇక్కడ ఇంకా విష్ణు, శివ, గణేశ మూర్తులను టెంపుల్ బయటి గోడలపై అందంగా చేక్కినవి చూడ వచ్చు. ఇక్కడ కల సింహ, ఏనుగుల విగ్రహాలు టెంపుల్ కు మరింత ఆకర్షణ థెచ్చాయి. ఉమా మహేశ్వర నటరాజ్, నరసింహ, కృష్ణ, న్రిత్య గణేశ, కార్తికేయ, చాముండా సప్త మాత్రిక, లక్ష్మి నారాయణ మరియు ఇతర దేముల్ల విగ్రహాలను కూడా ఈ టెంపుల్ లో చూడ వచ్చు. టెంపుల్ గోడలపై రామ కదా లిఖించారు . ఇక్కడ కల శృంగార శిల్పాలు, ప్రపంచం అంతా ప్రసిద్ధి గాంచాయి. ఇవి ఆనాటి ప్రజల జీవన శైలి ని ప్రథిబిమ్బిస్తాయి. ఈ టెంపుల్ లో అనేక పవిత్ర కార్యక్రమాలు భక్తులు నిర్వహిస్తారు.