మూరిష్ మసీదు పాలకుల విశాల మనస్తత్వం తెలియ చేస్తూ నగర మధ్యలో వుంటుంది. పురావస్తు శాఖ దీనిని జాతీయ స్మారకంగా గుర్తించింది. దీనిని ఒక ఫ్రెంచ్ ఆర్కిటెక్ట్ రూపొందించారు. ఈ నిర్మాణం యొక్క డోమ్ ను మాయో స్కూల్ అఫ్ ఆర్ట్, లాహోర్ కళాకారులు నిర్మించారు. విశాలమైన పరిసరాలను మార్బుల్ తో అలంకరించి ఈ మసీదుకు మరింత శోభ తేచారు. చరిత్ర, కళలు పట్ల ఆసక్తి కల పర్యాటకులకు ఇది ఒక అపురూప అనుభవం అవుతుంది.