వాయుమార్గం: 14 కిలోమీటర్ల దూరం లో ఉన్న శ్రీనగర్ , కాశ్మీర్ కు దగ్గరలో ఉన్న ఎయిర్ పోర్ట్. ఢిల్లీ, ముంబై, పూణే మొదలగు ముఖ్య పట్టణాల నుంచి పర్యాటకులకు కాశ్మీర్ కు విమాన వసతి కలదు. ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ ,న్యూ ఢిల్లీ ద్వారా ఇతర ముఖ్య దేశాలకు అనుసంధానించబడి ఉన్నది.