రోడ్డు మార్గం రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్, వైజాగ్ వంటి నగరాల నుంచి మదనపల్లె పట్టణం సాధారణ బస్ సర్వీసులను కూడా నడుపుతుంది. తమిళనాడు, కర్ణాటక నుంచి ప్రైవేట్ మరియు ప్రభుత్వ బస్సులు,డీలక్స్ బస్సులను నడుపుతుంది. చెన్నై మరియు బెంగుళూర్ నుండి వోల్వో బస్సులు నడుపుతుంది.చాలా మంది మదనపల్లె చేరుకోవడానికి రోడ్డు మార్గం ద్వారా ప్రయాణించటానికే ఇష్టపడతారు.