ఈ మహల్ 16వ శతాబ్దం నాటిది. పెద్ద ప్రాంగణం కలిగి వుంది. అతి పెద్ద సభ భవనాలు,అనేక టెర్రస్ లు కలిగి ప్రపంచ వ్యాప్త పర్యాటకులను ఆకర్షిస్తోంది. దీనిని రూప మతి మహల్ నుండి కూడా చూడ వచ్చు. ఈ పాలసు రూప మతి మియు బాజ్ బహదూర్ ల మధ్య కల ప్రేమ వ్యవహారాన్నితెలుపుతుంది.
ఇక్కడ కల తోటలు ఎంతో ప్రశాంత వాతావరణాన్ని కలిగి వుంటాయి. 1509 లో కట్టబడిన ఈ పాలసు లో అనేక సభా మంటపాలు కలవు. ఆ కాలపు కళలకు ఈ మహల్ ఒక ప్రతీక గా నిలుస్తుంది.