కేసరియ, ప్రపంచంలోని అతిపెద్ద బౌద్ధ స్థూపానికి ప్రసిద్ది చెందింది. దీనిని ASI అంటే భారతీయ పురావస్తు శాఖవారు 1998 లో కనిపెట్టారు. ఈ స్థూపం 104 అడుగుల వద్ద ఆకాశాన్ని అధిగమిస్తుంది. ఇది జావా లోని బోరోబోదుర్ స్థూపాని కంటే పొడవైనది. ఇది 150 అడుగుల ఎత్తు పొడవులో ఉండేదని...
చారిత్రిక కలువ అయిన మోతి ఝీల్, మోతిహారి నగర నడిబొడ్డున ఉంది. ఈ కాలువకు రెండువైపులా అందమైన దృశ్యాలు, వీక్షణలు అలంకరించబడి ఉన్నాయి. మోతిహారి లోని మోతీ ఝీల్ ఎప్పుడూ ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకులకు అత్యంత ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ. బోటింగ్ వంటి వివిధ కార్యకలాపాలు...
చకియా ముఖ్య వ్యాపార పట్టణం, బీహార్ జిల్లలో పూర్వి చంపారణ్ లోని నగర పంచాయతి. కేసరియ స్థూపానికి చకియ అనేది సమీప రైల్వే స్టేషన్, ఇది ఈ ప్రాంత ప్రసిద్ధ బౌద్ధ యాత్రా స్థలం.
జాతీయత గౌరవార్ధం, గాంధీ స్మారక పునాది రాయిని 1972 లో వేసారు. గాంధేయవాది మిస్టర్. విద్యాకర్ కవి దీనిని జాతికి అంకితం చేసారు. ఈ స్మారక స్థూపం, చంపారణ్ పెదరైతుల పట్ల బ్రిటీష్ ఇండిగో రైతుల ఆకృత్యాలకు వ్యతిరేకంగా మహాత్మా గాంధీ చేసిన చంపారణ్ సత్యాగ్రహానికి స్మ్రుతి...