పరదేశ్వర దేవాలయం నిర్మాణం మరియు ప్రారంభోత్సవాలు శ్రీ స్వామి సచ్చిదానందజీ సరస్వతి చేపట్టారు. దీనిని మహామందలేశ్వర సదాన ధర్మాశ్రమ అని కూడా అంటారు. ఇది. పర్భానిలో కలదు. ఈ దేవాలయం తెల్లటి మార్బుల్ తో నిర్మింబడింది. షుమారు 80 అడుగుల ఎత్తు ఉంటుంది. ఈ దేవాలయం లో శివుడు, అన్నపూర్ణ విగ్రహాలుంటాయి. దేవాలయం సుమారుగా 4,000 చ.మీటర్ల స్ధలం కలిగి ఉంటుంది. ఈ దేవాలయంలో చూడబడే శివలింగం పాదరసంతో చేయబడింది. అతి పెద్దదిగా చెప్పబడుతుంది.



Click it and Unblock the Notifications