శేర్శాహి అనికూడా పిలువబడే షేర్ షావు సూరి ఒక మసీదు. ఈ మసీదు ఆఫ్ఘన్ నిర్మాణ శైలికి చక్కటి ఉదాహరణ. దీనిని షేర్ షాహ్ సూరి తన ఆధిపత్యానికి గుర్తుగా 1540-1545 లో నిర్మించాడు.
ఈ మసీదు ప్రాంగణంలో ఒక సమాధి కూడా ఉంది, ఇది అష్టభుజి బండరాయి చే ఆశ్రయించబడి ఉంది. షేర్ షాహ్ సూరి మసీదు మధ్య గోపురం చుట్టూ నలుగు చిన్న గోపురాలతో ప్రకాశిస్తూ ఉంది. ఈ గోపురాలను ఎటువైపు నుండి చూసినా కేవలం మూడు గోపురాలు మాత్రమే కనిపించడం ఈ మసీదు విశిష్టత.
ఈ చారిత్రిక సిక్కు మందిరం పాట్న లోని ఘాయ్ఘాట్ మొహల్ల వద్ద ఉంది. ఇది తఖ్త్ శ్రీ హర్మందిర్ సాహిబ్ నుండి షుమారు 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. గురుద్వారా పహిల బర ఈ ప్రాంతంలోని పురాతన గురుద్వార. కొత్త భవనం విశాలమైన చదరపు హాలును కలిగి ఉంది, మధ్యలోని గర్భగుడి 1980 లో నిర్మించబడింది.