వాటర్ బర్డ్ సంక్చురి రామేశ్వరం జిల్లాలో కలదు. పక్షి గమన ప్రియులు ప్రతి సంవత్సరం అక్టోబర్ నుండి జనవరి వరకూ ఇక్కడకు వచ్చే వలస పక్షులను చూసేందుకు ఇక్కడకు వస్తారు. సంక్చురి లో స్థానిక మరియు వలస పక్షులు రెంటినీ చూడవచ్చు. ఈశాన్య రుతు పవనాలు సమయంలో వలస పక్షులు ఇక్కడకు వస్తాయి. ఈ బర్డ్ సంక్చురి చూసేందుకు బైనాకులర్లు తీసుకు వెళ్ళటం మరువకండి.



Click it and Unblock the Notifications