రైల్వే బోర్డు బిల్డింగ్ మాల్ రోడ్ లో ఒక విశిష్టమైన నిర్మాణం. దీని నిర్మాణ పని ముంబై ఆధారిత సంస్థ రిచర్డ్ సన్ మరియు క్రుద్దాస్ చేసారు. ఈ కట్టడాన్ని 1896 – 1897 లలో నిర్మించారు అప్పటి నుండి దీనిలో అనేక ప్రభుత్వ ఆఫీస్ లు నిర్వహించారు. 1923 లో ఈ భవనంలో రైల్వే బోర్డు ఆఫీస్ వుండటం తో దీనికి రైల్వే బోర్డు బిల్డింగ్ అని పేరు వచ్చింది.