రిజ్ ప్రదేశం సిమ్లా టౌన్ మధ్యలో కలదు. ఇక్కడనుండి అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు చూడవచ్చు. ఈ ప్రదేశం ఒక పెద్ద బహిరంగ స్థలం. పడమటి వైపున స్కాండల్ పాయింట్ కు కలుపబడి వుంటుంది. తూర్పు వైపు టూరిస్టులు షాపింగ్ చేయుటకు లక్కర్ బజార్ వుంటుంది. ఈ సైట్ లో పట్టణానికి నీరు సరఫరా...
మాల్ ప్రదేశం సిమ్లాలో ప్రసిద్ధి చెందిన షాపింగ్ ప్రాంతం. ఈ ప్రాంతం ఓబెరాయి క్లార్క్ హోటల్ నుండి స్కాండల్ పాయింట్ వరకు వుంటుంది. ఇక్కడ అనేక రెస్ట్ రెంట్లు, బ్యాంకులు, క్లబ్బ్ లు మరియు టూరిస్ట్ సెంటర్ లు కలవు. చారిత్రాత్మకమైన ఈ కేఫ్ లు మరియు రెస్టారెంట్లు ఈ ప్రాంతం...
లక్కర్ బజార్ షాపింగ్ ప్రాంతం లో అనేక చెక్క వస్తువులు దొరుకుతాయి. ఈ చేతి కళల చెక్క వస్తువులు చాలా అందంగా వుంటాయి. ఎందు ఫలాలు, సహజ వనమూలికలు కూడా ఇక్కడ అమ్ముతారు. ఈ ప్రాంతం లో అనేక హోటళ్ళు కలవు. ఇక్కడే స్టేట్ హాస్పిటల్ కూడా కలదు.
తారా దేవి టెంపుల్ సిమ్లా కలకా రోడ్ లో సముద్ర మట్టానికి 6070 అడుగుల ఎత్తున కలదు. ఈ ప్రదేశం లో పెద్ద ఓక్ చెట్ల పిక్నిక్ స్పాట్ కలదు. టూరిస్టులు ఈ టెంపుల్ చుట్టపక్కల అందాలను బాగా ఆస్వాదిస్తారు. ఇతిహాసాల మేరకు ఈ గుడి సుమారు 250 సంవత్సరాల కిందట కట్టారు. దీనిలో...
టాయ్ ట్రైన్ రైడ్ ను 1903 లో లార్డ్ కర్జన్ మొదలు పెట్టారు. ప్రసిద్ధి గాంచిన ఈ ప్రదేశం వరల్డ్ హెరిటేజ్ సైట్ గా గుర్తించారు. ఈ ప్రయాణం కలకా నుండి సిమ్లా వరకు అంటే 96 కి. మీ. ల దూరాన్ని అయిదు గంటలలో చేస్తుంది. ఈ జర్నీ లో సుమారు 103 సొరంగాలు, 800 బ్రిడ్జి లు మీరు...
జక్కు టెంపుల్ జక్కు కొండపై కలదు. ఇది సముద్ర మట్టానికి 8048 అడుగుల ఎత్తున వుంది, చుట్టూ మంచు శిఖరాలు, లోయలుతో నిండి వుంటుంది. ఇక్కడ నుండి సిమ్లా టవున్ అద్భుతంగా చూడవచ్చు. రిజ్ ప్రదేశానికి సమీపం. ఇందులో లార్డ్ హనుమాన్ ఉంటాడు. ఈ ప్రదేశం నుండి సూర్యోదయం మరియు...
హిమాచల్ స్టేట్ మ్యూజియం లేదా సిమ్లా స్టేట్ మ్యూజియం స్కాండల్ పాయింట్ నుండి 3 కి.మీ.ల దూరంలో కలదు. ఈ మ్యూజియంను 1974లో స్థాపించారు. దీనిలో అందమైన పహారీ , మొఘల్, రాజస్థాని పెయింటింగ్ లు కలవు. అనేక రాగి కళాకృతులు , ఫొటోగ్రాఫ్ లు, స్టాంపులు కూడా చూడవచ్చు. టూరిస్టులు...
సమ్మర్ హిల్, సిమ్లా రైల్వే లైన్ లో సముద్ర మట్టానికి 1283 మీటర్ల ఎత్తున కలదు. పర్యాటకులు ఇక్కడ చక్కని నేచర్ వాక్ చేయవచ్చు. ఈ కొండపై మనోర్విల్లె భవనం మరియు, హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీ కలవు. చుట్టూ పైన్ మరియు దేవదార్ చెట్లు వుంది ప్రకృతి ప్రియులకు అమిత ఆనందాలను...
స్కాండల్ పాయింట్ మాల్ రోడ్ మరియు రిజ్ ప్రదేశాల మధ్యలో కలదు. ఇక్కడ స్కాట్ ల్యాండ్ చర్చి, ఓల్డ్ ఆల్ఫా రెస్టారెంట్ మరియు అనేక అద్భుత లోయల సౌందర్యాలు చూడవచ్చు. అసాధారణమైన ఈ ప్రదేశానికి ఒక కధ కలదు. ఒక పాటియాలా రాజు ఇండియా వైస్రాయ్ కూతురుపై మనసుపడి, ఆమె షికారులో వుండగా...
ఇండియా లోని ఉత్తర భాగపు చర్చి ల లో క్రిస్ట్ చర్చి రెండవ పురాతనమైనది. దీనిని 1846 – 1857 లలో నిర్మించారు. రిజ్ ప్రదేశానికి సమీపం. దీనిని కల్నేల్ జే.టి బొలేఉ రూపొందించారు. 1860 లో ఈ చర్చి పై ఒక క్లోక్ టవర్ నిర్మించారు. బ్రిటిష్ పాలనలో అనేక మంది బ్రిటిష్...
గ్రీన్ వాలీ సిమ్లా నుండి కుఫ్రి వెళ్ళే మార్గం లో కలదు. అందమైన ప్రదేశం . ఫోటోగ్రఫి కి అనువైనది. ఎన్నో ప్రకృతి దృశ్యాలు కలిగి మిమ్మల్ని మంత్ర ముగ్ధులను చేస్తుంది. ఎగుడు దిగుడు కొండలు చుట్టూ వుంటాయి. బస్సు స్టాండ్ నుండి 7 కి. మీ.లు ఎయిర్ పోర్ట్ నుండి 27 కి. మీ.లు...
ఈ భవనం విక్టోరియన్ స్టైల్ లో వుంటుంది. దీనిని హెన్రీ ఇర్విన్ రూపొందించారు. దీనిని 1887 లో నిర్మించారు. ఒరిజినల్ డిజైన్ మార్చకుండా ఎప్పటి కపుడు దీనిని మరమ్మతులు చేస్తూనే వున్నారు. లోపల ఒక ఆర్ట్ గేలరీ కలదు. దీనిలోగల థియేటర్ లో అనేక సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి....
జక్కు కొండలు రిజ్ ప్రద్దేశం నుండి 1 కి. మీ. దూరంలో సముద్ర మట్టానికి 8000 అడుగుల ఎత్తున కలవు. సిమ్లా లో ఇది పొడవైన శిఖరం. ఇక్కడ నుండి హిమాలయ పర్వాతాలు అద్భుతంగా కనపడతాయి. ప్రఖ్యాత జక్కు టెంపుల్ ఈ కొడపై కలదు. జక్కు అనే పదం యక్ష నుండి పుట్టినది. యక్షులు ధనాగారాలను...
గోతిక్ శిల్ప శైలి కల గోర్టన్ కేజల్ 1904 లో నిర్మించారు. ఈ భవనాన్ని బ్రిటిష్ శిల్పి సర్ స్వింటన్ జాకబ్ రూపొందించాడు. ఈ ప్రదేశం బ్రిటిష్ వారికి సమ్మర్ కాపిటల్ గా వుండేది. దీని నిర్మాణంలో రాజస్తాన్ జాలి పని తనం కనపడుతుంది. మూడు అంతస్తులు కల ఈ కేజల్ లో 125 గదులు కలవు....
మనోర్ విల్లె మేన్షన్ ఒక వారసత్వ భవనం హిమాచల్ ప్రదేశ్ యూనివర్సిటీకి సమీపంలో వుంటుంది. ఈ బిల్డింగ్ లో 1945 లో ఇండియా స్వతంత్రం గురించి మహాత్మా గాంధీ, జవహర్ లాల్ నెహ్రు, సర్దార్ పటేల్ , మౌలానా ఆజాద్ లు లార్డ్ వేవెల్ తో చర్చించారు. మహాత్మా గాంధి నివసించిన గది ఇప్పటికి...