వెదురు తెప్ప నడపడం అనేది పర్యాటకులకు ఒక ప్రత్యేక కార్యక్రమము. ఒకప్పుడు నదులు,దట్టమైన అడవులలో ప్రయాణం చేయటం మాత్రమే ఉండేది.కానీ ఇప్పుడు అత్యంత ప్రజాదరణ పొందిన అవుట్డోర్ సాహసాలు ఉంటున్నాయి.వెదురు తెప్ప మీద ప్రయాణం చేస్తూ నీటి కోసం తిరుగాడుతుండే జంతువులను హాయిగా చూసేయవచ్చు.ట్రావెలర్స్ మాత్రమే జట్టులో వెదురు తెప్ప నడపడం కోసం మీకు అనుమతి ఉండాలి, మరియు సాధారణంగా ఒక తెప్పలో ప్రయాణానికి జట్టుకి పది మంది ప్రయాణికులు మరియు ఐదు పర్యాటక గైడ్లు వరకు ఉంటారు. అడవి జంతువుల నుండి రక్షణ కొరకు ప్రతి జట్టుకు ఒక సాయుధ గార్డు ఉంటాడు.ఈ కార్యక్రమము ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. ఈ కార్యక్రమం లో ఫుడ్ అండ్ స్నాక్స్ తీసుకోని వెళ్ళవచ్చు.