ఈ ప్యాలస్ లో విశాలమైన శిల్పాలలో మరియు నమూనాతో అత్యంత ఆకర్ష నీయం గా ఉండేది.కేరళ యొక్క పూర్వ సంస్కృతీ ని ప్రతిభింబిస్తుంది.కన్నా కున్నూ ప్యాలస్ ను ట్రావన్ కుర్ మహారాజు కాలంలో నిర్మించారు.ఈ ప్యాలస్ కు నాలుగు వైపులా ఉన్న మైదానాలు అనేక సంస్కృతిక సభల నిర్వహణలకు ప్రసిద్ది చెందినది. రాజభవనము యొక్క హస్తకళ లు దాని నిర్మాణం గురించి ఇప్పటికీ గొప్పగా చెప్పుకుంటారు.ఈ ప్యాలెస్ తరువాత, నేపియర్ మ్యూజియం ఉంది.ప్రస్తుతం కన్నా కున్నుప్యాలెస్ ను తిరువంతపురం యొక్క గొప్ప వారసత్వం చూపే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం కోసం ఉపయోగిస్తున్నారు.



Click it and Unblock the Notifications