ఆనంద నిలయ దివ్య విమానం - తిరుమల
శ్రీ వెంకటేశ్వర ఆలయం బాగా పురాతనమైనదీ, యాత్రీకులలో అత్యంత ప్రాచుర్యం పొందినదీ అయిన క్షేత్రం. ఇది వెంకట తిరుమల కొండపై 7 వ శిఖరం వద్ద ఉంది. స్వామి పుష్క...
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారి ఆలయ గర్భగుడి లోని ఒక దైవీకమైన పిల్లి గురించి మీకు తెలుసా!
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం చిత్తూరు జిల్లాలోని పట్టణం తిరుపతి. ఈ పట్టణాన్ని ఆనుకొని ఉన్న కొండలపై వెంకటేశ్వర స్వామి ఆలయం ఉన్న వూరు తిరుమల. ఈ రెండింటినీ క...
శివ ఖొరి - మిస్టరీ గుహాలయం !
శివుడు వివిధ రూపాలలో ఆరాధించబడుతుంటాడు. అందులో శివలింగం ప్రత్యేకమైంది. శివుడు తొలిసారిగా దర్శనమిచ్చింది శివలింగ రూపం లోనే. శివలింగాలు స్వయంభూ లిం...
డెహ్రాడూన్ లోని రాబర్స్ కేవ్
అనగనగా ఒక గుహ .. ఆ గుహలో దొంగలు తాము దోచుకున్న సంపదను దాచేవారు. అవసరమైనప్పుడు తీసుకొనేవారు. వారికిది సొమ్మును దాచుకొనే రహస్య బ్యాంకు. మీకో విషయం తెలుస...
మహారాష్ట్రలోని మండపేశ్వర్ కేవ్ యొక్క రహస్యం మీకు తెలుసా?
మన చుట్టూ అనేక గుహలు వుంటాయి. ఇవి చారిత్రక ప్రదేశాలలో కొన్ని పర్యాటక ప్రాంతాలుగా వున్నాయి. మానవాళి పరిణామ క్రమంలో ఒక ప్రధాన పాత్ర పోషించినవి గుహలు. ...
తిరుమలలో ప్రాణంతో తిరుగుతున్న బంగారు బల్లి
అసలీ బంగారు బల్లులు వుండటానికి కారణం ఏమిటి? మనం ఇళ్ళల్లో గానీ చెట్ల మీద గానీ బల్లులను చూసేవుంటాం. చూస్తే అవి సాధారంగా గ్రే కలర్ లో గానీ,మట్టి కలర్ లో ...
తిరుమలలో రహస్య వైకుంఠ గుహ ఎక్కడ వుందో మీకు తెలుసా ?
వైకుంఠ గుహ ఈ పేరు ఎప్పుడైనా విన్నారా? చాలా సార్లు వినే వుంటారు. గుహ ఎక్కడుందో ఎవ్వరికీ తెలియదు కదా. అంతేకాదు శ్రీ వేంకటేశ్వరస్వామి ఈ గుహలో సేదతీరేవా...
ప్రపంచ వారసత్వ ప్రదేశంగా యునెస్కో గుర్తించిన గుహలను మీరు చూశారా?
భీమ్ బెట్కా గుహలు మధ్యప్రదేశ్ లోని భోపాల్ కు కేవలం కేవలం 50 కిలోమీటర్ల దూరంలో అమర్ కంటక్ నది తీరంలో రతపాని వన్యప్రాణి అభయారణ్యంలో చూడవచ్చును. ఈ ప్రదే...
భైరవకోన గురించి మీకు తెలియని ఎన్నో నిజాలు !
మైదుకూరు పట్టణానికి 30 కి.మీ. దూరంలో నల్లమల అటవీ ప్రాంతంలో భైరవకోన వుంది. ఈ ప్రాంతాన్ని భైరేణి లేదా భైరవకోన అంటారు. శివరాత్రికి ప్రతి సంవత్సరం ఇక్కడ ఉ...
బ్రహ్మంగారు కాలజ్ఞానం వ్రాసిన రవ్వలకొండ ప్రదేశం !
బ్రహ్మంగారు తెలుగు రాష్ట్రాలలో చాలా ఫెమస్. ఈయన దేశాటన చేస్తూ కాలజ్ఞానం వ్రాసారు. పశువుల కాపరిగా, వడ్రంగిగా కూడా భాద్యతలను నిర్వర్తించారు. ఈయన భవిష్...
భైరవకోన - అద్భుత గుహాలయాలు !
ఆంధ్రప్రదేశ్ లో నల్లమల అటవీ ప్రాంతంలో శివాలయాలకు కొదువలేదు. ఆ శివాలయం చిన్నదైనా, పెద్దదైనా అక్కడికి వెళ్లిరావటానికి భక్తులు పరవశించిపోతుంటారు. అల...
మౌర్యులు కొండలను తొలిచి నిర్మించిన బరాబర్ గుహలు !
బరాబర్ గుహలు భారతదేశంలోని అతిపురాతన గుహలు. ఈ గుహలు మౌర్య రాజులకు చెందినవి. వాటిలో కొన్ని ప్రత్యేకించి అశోకుడుకు సంబంధించినవి. బీహార్ లోని జెహనాబాద...