పాండిచ్ఛేరిలోని శ్రీ కోకిలాంబల్ సమేత తిరుకామేశ్వరార్ దేవస్థానం దర్శిస్తే..
పాండిచేరి ప్రాంతమే అయిన విల్లియానూర్లో పురాతన శివాలయము ఉంది. విజయనగర రాజుల ప్రాపకము సంపాదించిన గుడి. శివుడు తిరుకామేశ్వరుడు, అమ్మవారు కోకిలాంబ. పక...
అర్జునుడు ద్రోణాచార్యుడికి కానుకగా ఇచ్చిన రాజ్యం ఇది..!!
రాజస్థాన్ రాష్ట్రంలో ఉన్న నాగౌర్ ఒక చారిత్రాత్మక నగరం. ఈ నగరాన్ని నాగ క్షత్రియులు స్థాపించారు. ఇది నాగౌర్ జిల్లాలోని ఒక జిల్లా మరియు బికానెర్ మరియు ...
తిరుపతి ఆలయానికి దగ్గరి లక్షణాలున్న ఈ బాల బాలజీ ఆలయాన్ని దర్శిస్తే..
వెంకటేశ్వర స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం. భక్తుల కష్టాలను పోగొట్టడంలో మరియు వెంకటేశ్వర నామాలకు ఈయన సుప్రసిద్ధుడు. ఆంధ్ర ప్రదేశ్ లో వెంకటేశ్వర స్వామ...
బేలూరు చెన్నకేశవ దేవాలయ అద్భుత కట్టడం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు
Photo Courtesy: Papa November దేశంలో దేవుళ్లు స్వయంభువుగా వెలిసిన ఎన్నో ప్రాచీన ఆలయాలతోపాటు రాజవంశస్థులు నిర్మించిన మరెన్నో దేవాలయాలు ప్రసిద్ధి చెందినవి వున్నాయి. ...
ఆంధ్రప్రదేశ్ కీర్తికి...నెల్లూరుకే తలమానికంగా నిలచిన ఈ ఓడ రేవు ఓ అద్భుతం.!!
నెల్లూరు జిల్లాలో నెల్లూరుకు తూర్పుగా 18కిలోమీటర్ల దూరంలో కృష్ణపట్నం పోర్ట్ ఉంది. ఇది సుమారు 500ఏళ్ళ క్రితమే సహజ ఓడరేవుగా గుర్తింపబడినది. శ్రీ కృష్ణ ద...
తిరుపతిలో తప్పక సందర్శించాల్సిన ప్రదేశాల్లో ఒకటి ఇస్కాన్ దేవాలయం: శ్రీ కృష్ణ కమల మందిరం
తిరుపతి ఇండియాలోని పవిత్రమైన యాత్రా స్థలాల్లో ఒకటిగా విరాజిల్లుతుంది...అయితే తిరుపతికి వెళ్ళినప్పుడు కేవలం ఏడుకొండల మీద ఉన్న వేంకటేశ్వరున్ని దర్...
ఉదయం ఎరుపు, మధ్యాహ్నం నలుపు, సాయంత్రం తెలుపు రంగులోకి మారుతున్న శివలింగం దర్శించారా
కర్ణాటకలోని మైసూర్ జిల్లా లో కావేరి నది ఒడ్డున తలకాడు ప్రదేశం కలదు. బెంగళూరుకు దగ్గరలోని తలకాడులోగల పంచముఖేశ్వర స్వామి ఆలయం పేరుకు ఒకటే కానీ, ఐదు ఆల...
కర్ణాటకలో సర్వలోకైకనాధుడు శ్రీ మహావిష్ణువు ఆలయాలు చూడటానికి రెండు కళ్ళు సరిపోవు
PC- Bikashrd ప్రతీ హిందూ దేవాలయం తనకంటూ ఏదో ప్రత్యేకతను చాటుకుంటూ వున్నాయి.మనస్సుకు, ప్రశాంతతను, ఆధ్యాత్మికతను కలిగించే ఆలయాలు. మరిఅంతేనా ఎవ్వరికి అంతుపట్...
హలేబీడు సృజించిన శిల్పాలు...సృష్టికే అందాలు..
ఇది మైసూర్ కి 149కి.మీ దూరంలో మరియు హాస్సన్ జిల్లాకి 31కి.మీ దూరంలో ఉంది. ఇది ఒక చిన్న పట్టణం. హలెబీడు అంటే పురాతన నగరం .కన్నడ భాషలో 'హళె' అంటే పాత అని అర్థం. ...
చందవరం బౌద్ధ క్షేత్రానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది
ప్రకాశం జిల్లాలో ఒకప్పుడు బౌద్ధమతం విలసిల్లిన ప్రాంతాల్లో ఇప్పటికీ ఆ ఆనవాళ్ళు సజీవంగా ఉన్నాయి. చందవరం, మోటుపల్లి, కనపర్తి... ఇలా జిల్లాలోని ఎన్నో చో...
1,116 శివలింగాల మధ్యన పంచముఖేశ్వర శివలింగాన్ని స్పృసించి శివనామ స్మరణ చేస్తే
పరమశివుడు కొలువైన క్షేత్రాలను దర్శించినప్పుడు, కొన్ని శివలింగాలు ఎంతో విశేషాన్ని సంతరించుకుని కనిపిస్తుంటాయి. అలా ఐదు ముఖాలు గల శివలింగాన్ని కలి...
కిషన్ఘర్ -చలువ రాతి నగరం చూడటానికి రెండు కళ్ళు సరిపోవు
కిషన్ గఢ్ రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ జిల్లాలో కలదు. జోధ్ పూర్ ను పాలించిన కిషన్ సింగ్ రాజు ఈ నగరానికి ఆ పేరుపెట్టారు. అజ్మీర్ కు వాయువ్య దిశాన 29 క...