సమయం దొరికితే, పర్యాటకులు అక్కంగాల బసాడి తప్పక చూడాలి. ఇది బాహుబలి విగ్రహానికి పడమటి వైపు కలదు. ఈ నిర్మాణాన్ని 1604 లో రాజు తిమ్మన్నజిల ఇరువురి భార్యలైన మల్లిదేవి మరియు పాండ్యక్క దేవి లు నిర్మించారు. చారుకీర్తి ఆశీస్సులు పొందిన ఈ రాణులు ఈ మందిన నిర్మాణం చేశారు. ఇక్కడే చంద్రనాధ స్వామి విగ్రహం కూడా చూడవచ్చు.