రైలు ద్వారా :
విజయదుర్గ్ కి దగ్గరలోని రైల్వే స్టేషన్లు – కుడాల్, రాజాపూర్. ఇక్కడికి ప్రతిరోజూ మహారాష్ట్రలోని అన్ని ప్రధాన నగరాల నుంచి, బయటి రాష్ట్రాల నుంచి కూడా రైళ్ళు నడుస్తాయి. రైలు చార్జీ కూడా సుమారు 350 రూపాయలు మాత్రమె వుంటుంది.
రైలు స్టేషన్లు విజయదుర్గ్