నాగాలాండ్ విశ్వవిద్యాలయం 1994 వ సంవత్సరం లో స్థాపించబడింది. ఇది భారతదేశం యొక్క సెంట్రల్ విశ్వవిద్యాలయం. ఇది కోహిమా, డిమాపూర్, మేడ్జిఫేమ మరియు జునెబోటొ వద్ద దాని ప్రాంగణాలు ఉన్నాయి. విశ్వవిద్యాలయ ప్రధాన కార్యాలయాలు నాగాలాండ్ లో జునెబోటొ జిల్లాలో లుమామి గ్రామంలో ఉంది.
నాగాలాండ్ విశ్వవిద్యాలయం దానికి అనుసంధానంగా 54 కళాశాలలు ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఈ విశ్వవిద్యాలయంలో సుమారు 25000 మంది విద్యార్ధులు నమోదు చేసుకుంటారు. ఈ విశ్వవిద్యాలయంలో హ్యుమానిటీస్ మరియు విద్య, సోషల్ సైన్స్, అగ్రికల్చరల్ సైన్స్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఇంజనీరింగ్ అండ్ మేనేజ్మెంట్ వంటి కోర్సులను అందిస్తుంది.
జునెబోటొ లో విశ్వవిద్యాలయం ఉండుట వల్ల నాగాలాండ్ ఒక ప్రముఖ గమ్యస్థానంగా మారింది. ఈ కారణం వలన నేడు జునెబోటొ అన్ని నాగ గిరిజన తెగలు వచ్చి కలిసిమెలసి ఒక సాంస్కృతిక కేంద్రంగా అవతరించింది.
విశ్వవిద్యాలయంలో పచ్చని చెట్లు విస్తరించడం వలన పర్యావరణం మరియు విద్య కోసం అది ఖచ్చితమైన ప్రదేశంగా ఉన్నది. దాని అపారమైన వృక్ష,జంతు మరియు వ్యవసాయం ఆదర్శవంతమైన భౌగోళిక సంబంధం ఉండటానికి ముఖ్య కారణం. వ్యవసాయ శాస్త్రం మరియు గ్రామీణ అభివృద్ధి ఇవ్వడం జరుగుతుంది.