ఈ సముద్ర తీర టెంపుల్ ను క్రి.శ.700 నుండి 728 వరకూ నిర్మించారు. ఈ నిర్మాణం బంగాళాఖాత సముద్ర తీరాన్ని పర్యవేక్షిస్తూ వుంటుంది. గ్రానైట్ రాళ్ళతో నిర్మించబడిన ఈ టెంపుల్ మహాబలిపురంలోని స్మారకలాలలో ఒకటి. దీనిని వరల్డ్ హెరిటేజ్ సైట్ గా యునెస్కో సంస్థ గుర్తించింది. దేశపు...
అయిదు రథాలు లేదా స్థానిక భాషలో పంచ రథాలు అని చెప్పబడే ఈ నిర్మాణం ఏక శీలా శిల్పశైలి కి అద్దం పడుతుంది. తీర సముద్ర టెంపుల్ వలెనె, పంచ రథాలు కూడా ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్. రాజు మహేంద్రవర్మ - 1 మరియు అతని వారసుడు నరసింహ వర్మన్ -1 పాలనలలో నిర్మించబడిన ఈ నిర్మాణ రహస్యం...
టైగర్ కేవ్స్ అనేది ఒక హిందూ టెంపుల్. దీనిని కొండను తొలచి నిర్మించారు. ఇది మహాబలిపురంలో సలువాన్ కుప్పం అనే ప్రదేశంలో వుంది. ఇక్కడ మలచిన టైగర్ తలలు టెంపుల్ ప్రవేశ భాగంలో వుంటాయి కనుక దీనికి ఈపేరు వచ్చింది. దీనిని పల్లవ రాజులు 8 వ శతాబ్దం లో నిర్మించినట్లు చెపుతారు....
అర్జునుడి తపస్సు అనేది అతిపెద్ద బహిరంగ ఏకశిల. దీనిని 7 వ శతాబ్దం మధ్య భాగంలో నిర్మించారు. సుమారు 43 అడుగుల ఎత్తులో వుంటుంది. దీనినే దిగివచ్చిన గంగ అనికూడా అంటారు. కొంతమంది ఇది అర్జున పేరుపై నిర్మాణం జరిగిందని అనగా మరికొందరు రాజు భగీరథుడు తన పూర్వీకుల ఆత్మలను...
క్రొకోడైల్ బ్యాంకు అనబడే పర్యాటక ఆకర్షణ మహాబలిపురానికి 14 కి. మీ.ల దూరంలో వుంటుంది. ఇక్కడ వివిధ రకాల మొసళ్ళు,పాములు వుంటాయి. దీనిని 1976 లో హీర్పతోలోగిస్ట్ రోములస్ వ్హితకేర్ ఏర్పరచారు. దీని ధ్యేయం దీనిలో ఇండియన్ మరియు ఆఫ్రికన్ మొసళ్ళను వృద్ధి చేయటమే.
...