పాపనాశం ఆనకట్ట 1942 వ సంవత్సరంలో పశ్చిమ కనుమల దగ్గర ఉన్న పోతిగై కొండలు వద్ద నిర్మించబడింది. ఈ ఆనకట్ట పాపనాశం జలపాతం చేరువలో తామిరబరణి నది ఒడ్డున ఉంది. లార్డ్ శివ మరియు పార్వతి ముందు సెయింట్ అగస్తియర్ కనపడతారు. ఇలా ఎందుకంటే ఈ ప్రదేశంలో అగస్తియర్ పర్యటన సందర్భముగా ఆలయంను నిర్మించెను. ఈ ప్రదేశంను పవిత్రమైనదిగా భావిస్తారు. ఈ ఆనకట్ట చుట్టూ మహోన్నత పర్వతాలు మరియు చెట్లు దాని సుందరమైన ప్రదేశం కారణంగా నేడు ఒక ప్రసిద్ధ విహారస్థలంగా మారింది.