అమరావతి జిల్లాలో 1987 సంవత్సరంలో పెట్టబడిన మేల్ఘాట్ టైగర్ రిజర్వులో భాగంగా గుగర్నాల్ నేషనల్ పార్క్ కలదు. ఈ ప్రాంతం సత్పూరా శ్రేణులలో కలదు. చౌసింఘా, నిల్ గాయి, మరియు హైనా వంటి వివిధ జంతు జాలాలను ఇక్కడ చూడవచ్చు. ఈ పార్కు ట్రెక్కింగ్, జంగిల్ సఫారి, మరియు బర్డ్ వాచింగ్ వంటివి కూడా అందిస్తుంది.