అమరావతి పట్టణం మధ్య కల ర్యాలీస్ ప్లాట్ వద్ద సతీధామ్ దేవాలయం కలదు. ఈ పుణ్య క్షేత్రం సుందరమైన శ్రీరాముడు, శ్రీ క్రిష్ణుడు, రాధ, సీతాదేవి మరియు శివ, గణేష, రాణి సతీజీ ల విగ్రహాలను కలిగి ఉంది. ఏటా జరిగే జన్మాష్టమి ఉత్సవాలకు భక్తులు వేలాదిగా ఈ దేవాలయానికి తరలి వస్తారు