అర్కి పట్టణం లో 1664 - 90 ల మధ్య ఈ టెంపుల్ ను చట్టార్ సింగ్ నిర్మించారు. 10వ శతాబ్దం లో నిర్మించిన ఈ దేవాలయం లో విష్ణువు మరియు లక్ష్మి దేవి వుంటారు. ఈ గుడిని రాజా సాహిల్ వర్మన్ శిఖర శిల్ప శైలి లో నిర్మించారు. ఈ దేవాలయం చంబ ప్రాంతం లోని అన్ని దేవాలయాల కంటే పురాతనం మరియు, పెద్దది. దీనిలో ఒక గర్భగుడి, మరియు మండపం వుంటాయి.
విష్ణుమూర్తి అవతారమైన నరసింహ విగ్రహం కూడా ఈ గుడి లో కలదు. ఈ టెంపుల్ ను మధ్య యుగంలో ఇండియా పై దండెత్తిన ముస్లిం లు ఏ మాత్రం ధ్వంసం చేయక వదిలి వేసారు. దీని చెక్క రోఫ్ అక్కడ పడే మంచు నుండి రక్షణ ఇస్తుంది. ఈ టెంపుల్ కాంప్లెక్స్ లో రాధాకృష్ణ, శివ, చంద్రగుప్త , గౌరీ శంకర్ ల గుడులు కూడా కలవు.



Click it and Unblock the Notifications