ఇది జార్ఖండ్ లోని బొకారో జిల్లా లో కలదు. ఇది ఇండియా యొక్క మొట్ట మొదటి స్వదేశీ మూవ్మెంట్ స్టీల్ ప్లాంట్ . ప్రపంచ ప్రఖ్యాతమైనది . ఈ స్టీల్ ప్లాంట్ దేశంలోని పబ్లిక్ సెక్టార్ స్టీల్ ప్లాంట్ లలో నాల్గవది. దీనిని సొవిఎత్ రష్యా సహకారంతో నిర్మానంచేసి, తర్వాతి కాలంలో...
ఒక విశాలమైన ప్రదేశం లో జవహర్లాల్ నెహ్రు బయోలాజికల్ పార్క్ ను 1089 లో నిర్మించారు. ఇందులోనే జూ లాజికల్ పార్క్ కూడా కలదు. జార్ఖండ్ లో ఇది అతి పెద్ద జూ లాజికల్ పార్క్ అవటం వలన ఎంతో మంది పర్యాటకులను అధిక సంఖ్యలో ఆకర్శిస్తున్ది. దీనిలో ఆసియాటిక్ లయన్స్ అనబడే పెద్ద...
రామ్ మందిర్ ను 1967 లో లేబర్ లీడర్ పండిట్ పరమానంద్ త్రిపాఠి నిర్మించారు. దీని నిర్వహణ శ్రీ రామ్ మందిర్ ట్రస్ట్ చెస్తున్ది. ఈ ట్రస్ట్ ప్రతి సంవత్సరం పేద వారికి వివాహాలు కూడా చేస్తుంది . ఈ టెంపుల్ కాంప్లెక్స్ లో ప్రధాన దేముడు స్రీరాముదు. అయితే, ఈ కాంప్లెక్స్ లోనే,...
పుపుంకి ఆశ్రమం, పుపుంకి విలేజ్ లో కలదు. ఇది దామోదర్ నది ఒడ్డున కలదు. ఈ రివర్ ధన బాద్ మరియు బొకారో జిల్లాలను వేరు పరుస్తున్ది. ఈ క్పురాతన ఆశ్రమం, విద్యార్ధులకు విద్యాలయం గాను, గురువులకు ఆశ్రమం గాను వున్తున్ది. ఇపుడు ఈ ఆశ్రమ అవశేషాలు మాత్రమే చూడ గలరు. ఈ విలేజ్ ఇక్కడ...