విమాన ప్రయాణం 153 కి.మీ.ల దూరంలో కల ముంబైలోని ఛత్రపతి శివాజి అంతర్జాతీయ విమానాశ్రయం విమాన ప్రయాణం చేయాలనుకునేవారికి అందుబాటులో ఉంటుంది. ఈ ఎయిర్ పోర్టు నుండి దేశంలోని వివిధ ప్రదేశాలకు మరియు విదేశాలకు విమానాలు తరచుగా నడుస్తాయి. విమానాశ్రయం బయట కల టాక్సీలు బోర్డి చేరేటందుకు సుమారుగా రూ. 2000 ఛార్జీలుగా స్వీకరిస్తాయి. పూనేలోని లోహీగాంవ్ విమానాశ్రయం మరియు డయ్యు విమానాశ్రయాలు బోర్డి విమాన పర్యటనకు స్ధానిక విమానాశ్రయాలు.