కుషేశ్వరాస్తాన్ గా పిలువబడే శివుని ఆలయంగా ప్రసిద్ది చెందిన కుషేశ్వర్-ఆస్తాన్, ప్రధాన ధార్మిక ప్రదేశం. యాత్రీకులు ఏడాది పొడవునా ఈ ప్రాంతాన్ని పూజిస్తారు. ప్రస్తుతం ఈ ఆలయ౦ ప్రాచీన కాలంనాటిదిగానే ఉంది.
దర్భంగా ప్రసిద్ధ ఆలయాలలో ఒకటైన శ్యామా కాళి ఆలయం దాని అందానికి ప్రసిద్ది చెంది, హిందువులకు ధార్మిక ప్రదేశంగా ఉంది. ఈ ఆలయం దర్భంగా లోని లలిత నారాయణ్ మిథిల యూనివర్సిటీ లో ఉంది.
మనోకామ్న ఆలయం, నర్గున పాలెస్ ని ఆనుకుని ఉన్న యూనివర్సిటీ ప్రాంగణంలో ఉంది. ఈ ఆలయం పరిపూర్ణ అద్భుతమైన ఒక భాగం. మనోకామ్న ఆలయం ప్రారంభంలో హనుమంతుడి ఆలయం. ఈ ఆలయం ఏడాది పొడవునా అనేకమంది పర్యాటకులు, యత్రీకులతో నిండి ఉంది.
ఆహిల్య ఆస్థాన్, గౌతమ్ రుషి భార్య ఆహిల్య కు అంకితం చేయబడిన ప్రసిద్ధ చారిత్రిక ఆలయం. ఈ ప్రసిద్ధ చారిత్రిక ఆలయాన్ని ఆహిల్య గ్రామ్ అని కూడా పిలుస్తారు. శ్రీరాముడు జనకపురికి వెళ్ళే దారిలో అతని కాలు రాయికి తగిలడం వల్ల ఆహిల్య ఉద్భవించిందని పురాణాల కధనం. తరువాత, ఆహిల్య తన...
చంద్రధరి మ్యూజియం కళాఖండాలకు, లైబ్రరీ సదుపాయాలకు పేరుగాంచింది. చాలామంది ప్రయతకులు ఈ ప్రాంత చరిత్రను తయారుచేసిన భాగాల జ్ఞానంలో మంచి జ్ఞానాన్ని పొందడానికి ఇక్కడికి వస్తారు.
సమృద్ధిగా నీటితో నిండి ఉన్న కుసేశ్వరస్తాన్ లోని పద్నాలుగు గ్రామాలూ అనేక రకాల వృక్ష, జంతు జాలాలను కలిగిఉన్నాయి. తప్పక సందర్శించ వలసిన ఈ ప్రదేశం “కుసేశ్వరస్తాన్ పక్షుల అభయారణ్యం” గా ప్రకటించబడింది. డాల్మేషియన్ పెలికన్, భారతీయ డార్టార్, పొడవు తల గల బాతు,...
1977 లో స్థాపించబడిన మహారాజ లక్ష్మిశ్వర్ సింగ్ మ్యూజియంలో బంగారం, వెండి, దంతాలు, ముదిరిన ఏనుగు దంతాలతో తయారుచేసిన అనేక వస్తువులు, ఆయుధాల అరుదైన ప్రదర్శన జరుగుతుంది. అన్ని సేకరణలు శాస్త్రీయంగా ఆదేశించిన, ఎనిమిది వేరువేరు గదులలో పెట్టబడి ఉన్నాయి. బంగారం, వెండి,...
1891 లో కాథలిక్ చర్చ్ ని నిర్మించారు. ఈ చర్చ్ అసలు భవనం 1897 భూకంపంలో పాడైపోయింది, తరువాత తిరిగి పునర్నిర్మించబడింది. ఈ చర్చ్ ని పవిత్ర రోజరీ చర్చ్ గా కూడా పిలుస్తారు. శుక్రవారం నాడు ఈ చర్చ్ అభ్యాసకులు, చూపరులతో ప్రత్యెక ఆకర్షణను సంతరించుకుని ఉంటుంది. అంతేకాకుండా...
దర్భంగా-బిరయుల్ పుక్కా రహదారి నుండి 5 కిలోమీటర్ల దూరం వద్ద ఉన్న మహినం-మహాడియో-స్థాన్ శివునికి పేరుగాంచిన ఆలయం. కార్తీక, మాఘ పౌర్ణమి రోజు ఇక్కడ అనేక వార్షిక ఉత్సవాలు నిర్వహిస్తారు.
సతి ఆస్తాన్, సుభంకర్పూర్ లోని ప్రసిద్ధ స్మశానం లో ఉంది. ఇది దర్భంగా మహారాజి వంతెన కు తూర్పున షుమారు ఒక కిలోమీటరు దూరంలో ఉంది. గొప్ప తంత్రికుడైన మహారాజ రామేశ్వర్ సింగ్ తంత్ర సిద్ధుల కోసం ప్రతి రోజూ అర్ధరాత్రి ఈ ప్రాంతానికి వచ్చేవాడు. ప్రజలు ప్రతి సోమవారం, శుక్రవారం...
మలేచ్చ్చేడ్ మర్దిని ఆలయం, దర్భంగా రైల్వే స్టేషన్ కి రైరుతిలో ఒక కిలోమీటర్ దూరంలో ఉంది. ఈ ఆలయం శక్తి మతానికి చెందిన భక్తులలో అత్యంత ప్రసిద్ది చెందింది.
భిక సలామి మజర్, గంగాసాగర్ కుండ్ ఒడ్డుపై ఉంది. పవిత్ర రంజాన్ మాసంలో 12 ,16 వ తేదీన నిర్వహించే ఉత్సవం ఈ ప్రాంత ఆకర్షణను అధికం చేస్తుంది.
మఖ్దూం బాబా మజర్, ఎంతో వైవిధ్య౦తో కూడిన మందిరం. ఇది ధర్మికతకే కాకుండా, హిందూ-ముస్లిముల ఐక్యతకు పేరుగాంచింది. నిజమైన ఐక్యతను వ్యక్తపరచడానికి ప్రతిరోజూ ఇరువర్గాల ప్రజలూ ఇక్కడికి చేరి ప్రార్ధనలు చేస్తారు.
మజ్కోర నవదహ్ రహదారిపై ఉన్న నవదహ్ దుర్గ-స్థాన్, దుర్గ దేవి ఉన్న ప్రసిద్ధ ఆలయం. ఈ ప్రాంతాన్ని ప్రతిరోజూ వందలమంది సందర్శిస్తారు. ఇక్కడ దసరా పండుగ ఎంతో ఉత్సాహంతో, భక్తితో జరుపుకుంటారు.
రాఘోపూర్ గ్రామం సక్రి రైల్వే స్టేషన్ కి దక్షిణాన షుమారు 5 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది రాజ శివసింగ్ చే నిర్మించబడి, ఈ భావన అవశేషాలు కలిగిఉన్నదిగా ప్రసిద్ది చెందిన ఈ శియోసింగ్-గర్హ ఒక మట్టి దిబ్బ.