మని మహేష్ యాత్ర అనేది హిందువుల యాత్ర . ఇది భాదేర్వా నుండి మొదలవుతుంది. ప్రతి సంవత్సరం ఆగష్టులో మొదలవుతుంది. ఈ యాత్రను కైలాష్ యాత్రకు ముండు చేస్తారు. 7 రోజుల ఈ ట్రెక్కింగ్ లో సుమారు 10000కు పైగా యాత్రికులు పాల్గొంటారు.
మని మహేష్ యాత్ర అనేది హిందువుల యాత్ర . ఇది భాదేర్వా నుండి మొదలవుతుంది. ప్రతి సంవత్సరం ఆగష్టులో మొదలవుతుంది. ఈ యాత్రను కైలాష్ యాత్రకు ముండు చేస్తారు. 7 రోజుల ఈ ట్రెక్కింగ్ లో సుమారు 10000కు పైగా యాత్రికులు పాల్గొంటారు.