ఆం ఖాస్ బాగ్ అనేది ఒక సత్రం. దీనిని మొగల చక్రవర్తి బాబర్ నిర్మించాడు. మొగల పాలకులు లాహోర్ వెళ్ళే సమయం లో ఈ సత్రం లో దిగి ఆనందించి వెళ్ళేవారు. ఒకప్పుడు ఈ నిర్మాణం అతి వైభవోపేతంగా వుండేది. ఇపుడు మాత్రం శిధిలాలలో కనపడుతుంది. ప్రతి సంవత్సరం శాహీది జోర్ మేలా సమయం లో ఇక్కడ ఒక లైట్ అండ్ సౌండ్ ప్రోగ్రాం నిర్వహిస్తారు. పర్యాటకులు ఈ ప్రోగ్రాం తప్పక చూసి ఆనందించవచ్చు.