Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » హోసూర్ » ఆకర్షణలు » రాజాజి మెమోరియల్

రాజాజి మెమోరియల్, హోసూర్

1

రాజాజీ మెమోరియల్ హోసూర్ సమీపంలో కలదు. ఈ స్మారకాన్ని చక్రవర్హి రాజగోపాలాచారి గౌరవార్ధం తోరపల్లి లో నిర్మించారు. ఈయన మొట్ట మొదటి మరియు చివర ఇండియన్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియాగా పదవి నిర్వహించారు. రాజగోపాలచారి తోరపల్లి లో జన్మించారు. ఇప్పటికి ఇక్కడ ఆయన గౌరవింప బడతారు. ఈ మెమోరియల్ లో ఒక లైబ్రరీ, ఆయన ఫోటోలతో ఒక ఫోటో గేలరీ మరియు చక్రవర్తి రాజగోపాలాచారి విగ్రహం వుంటాయి. రాజాజీ మెమోరియల్ చేరాలంటే, హోసూర్ నుండి జాతీయ రహదారి 7 ద్వారా ప్రయాణించాలి. పెరండపల్లి వద్ద కుడివైపు కు తిరిగి తోరపల్లి వెల్కమ్ ప్రవేశ ద్వారం చేరవచ్చు. ఇక్కడ నుండి నేరుగా 3 కి. మీ. లు ప్రయాణిస్తే, రాజాజీ మెమోరియల్ చేరవచ్చు.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
29 Mar,Fri
Check Out
30 Mar,Sat
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
29 Mar,Fri
Return On
30 Mar,Sat