జామ్ నగర్ లో 1574మరియు 1622 లలో నిర్మించిన మూడు ప్రధాన జైన టెంపుల్స్ కలవు. ఈ మూడింటి లోను, రైసి షా టెంపుల్ తీర్ధంకర శాంతినాత్ కు అన్కితమివ్వబడినది. దీని లోపలి మరియు వెలుపలి భాగాలు అనేక చెక్కడాలు కలిగి వుంటాయి. టెంపుల్ డోమ్ బంగారు పొదగబడి వుంటుంది. రెండవ టెంపుల్ వర్ధమాన్ షా టెంపుల్. దీనిని తీర్తంకర్ ఆదినాధ్ కు అన్కితమివ్వాబడి, చాలా సింపుల్ గా వుంటుంది. ఇక మూడావ టెంపుల్ ఈ రెండిటి కంటే చిన్నది అయినప్పటికీ ఆసక్తి కరమైన మత పర ప్రదేశం.



Click it and Unblock the Notifications