Search
  • Follow NativePlanet
Share
హోమ్ » ప్రదేశములు » జైముయి » ఆకర్షణలు » పట్నేశ్వర్ మందిరం

పట్నేశ్వర్ మందిరం, జైముయి

1

పట్నేశ్వర్ మందిరం, జమూయి లోని ప్రసిద్ధ శివాలయాలలో ఒకటి. ఈ ఆలయం ఒకప్పుడు గోస్వామి కుటుంబానికి నివాసంగా ఉండేదని పురాణాలూ చెప్తాయి. ఒకరోజు గోస్వామి అడవిలో ఏదో మెరుస్తున్నట్లుగా చూస్తాడు, దగ్గరగా చూసి అది శివలింగం గా గుర్తిస్తాడు. ఈ ఆలయం చివరిగా క్రీశ. 1711 లో నిర్మించబడింది. ప్రతి సంవత్సరం, శ్రావణ మాసంలో, 2 అడుగుల మట్టి గోడ ఈ శివలింగం చుట్టూ ఏర్పడుతుంది, దానిపై కొన్ని లీటర్ల పాలు పోస్తారు. ఆశ్చర్యం ఏంటంటే, ఎన్ని పాలు పోసినా ఈ శివలింగం కరగదు. దీనిని కామ్నా లింగం అని కూడా అంటారు, ఈ ఆలయం మనోహరమైన అందానికి, సుందరమైన కియుల్ నదికి కూడా పేరుగాంచింది.

One Way
Return
From (Departure City)
To (Destination City)
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed
Travellers
1 Traveller(s)

Add Passenger

  • Adults(12+ YEARS)
    1
  • Childrens(2-12 YEARS)
    0
  • Infants(0-2 YEARS)
    0
Cabin Class
Economy

Choose a class

  • Economy
  • Business Class
  • Premium Economy
Check In
10 Mar,Tue
Check Out
11 Mar,Wed
Guests and Rooms
1 Person, 1 Room
Room 1
  • Guests
    2
Pickup Location
Drop Location
Depart On
10 Mar,Tue
Return On
11 Mar,Wed