ఆదిశంకర కీర్తి స్తంభ మంటపాన్ని కంచి కామకోటి పీఠం నిర్మించింది. ఇది ఒక ఎనిమిది అంతస్తుల నిర్మాణం. చివరకు పాదుకా మండపం కలిగి ఉంటుంది. ఇక్కడ రెండు పాదుకలు ఉంటాయి. ఇవి టీచర్ లేదా గురువు పాదుకలుగా చెపుతారు. ఇక్కడి మెమోరియల్ హాలులో వివిధ రకాల పెయింటింగ్ లు ఆది శంరాచార్య జీవిత విశేషాలను తెలియజేస్తాయి. ఈ పెయింటింగ్ లు తప్పక చూడాలి.
మంటపంలో గణపతి, ఆది శంకరాచార్యుల విగ్రహాలుంటాయి. ఈ క్షేత్రం అన్ని మతాల వారికి అనుమతినిస్తుంది. ఆది శంకరాచార్య స్తూపంకు 8 దిశలుంటాయి. మీరు కలాడి దర్శిస్తే, ఈ ప్రదేశానికి వచ్చి తప్పక ఆది శంకరుల వారి ఆశీస్సులు పొందాలి. రామక్రిష్ణ ఆశ్రమం