ఈ నిర్మాణం ప్రసిద్ధ గాయకుడు మియాన్ తాన్ సేన్ వారసుడు మీర్ నాసిర్ అహమద్ పేరు తో నిర్మించారు. మీర్ నసీర్ కపుర్తాల ఘరానా కనిపెట్టారు. పంజాబ్ కు టాన్ సేన్ సేనియ బీన్ కర్ సాంప్రదాయం అందించారు. ఈ టూంబ్ సంగీతకారులకు, గాయకులకు ఒక తీర్థ యాత్ర వంటిది. ఈ భవనం లోని ఆర్చీలు, డోమ్ లు భారతీయ, మొఘల్ శిల్ప శైలి లో సాగాయి.



Click it and Unblock the Notifications