రోడ్డు మార్గం కరౌలి నుండి గంగా పూర్ (35 కి. మీ.) , జైపూర్ లకు ప్రతి రోజూ బస్సులు నడుస్తాయి. పర్యాటకులు ప్రభుత్వ లేదా ప్రయివేటు వాహనాలలో రాజస్ధాన్ లోని ఏ ప్రాంతానికైనా చేరవచ్చు.