విమాన ప్రయాణం. పాలికి సమీపంలో జోధ్ పూర్ విమానాశ్రయం 80 కి.మీ.ల దూరంలో కలదు. జోధ్ పూర్ విమానాశ్రయంనుండి న్యూఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రతి రోజూ విమానాలు కలవు. ఉదయ్ పూర్, జైపూర్, ముంబై లనుండి జోధ్ పూర్ కు విమానాలు కలవు. పర్యాటకులు జోధ్ పూర్ విమానాశ్రయం నుండి టాక్సీలలో పాలి చేరవచ్చు. రైలు ప్రయాణం పాలి కి రైలు స్టేషన్ కలదు. ఇక్కడినుండి గువహతి, బికనీర్, జోధ్ పూర్, జైపూర్, అజ్మీర్, పూనే, బెంగళూరు, రానక్ పూర్, యశ్వంత్ పూర్, ఢిల్లీ, మైసూర్ మరియు అహ్మదాబాద్ లకు తరచుగా రైళ్ళు కలవు. రైలు స్టేషన్ నుండి పాలికి క్యాబ్ లు నడుస్తాయి.