శివుడి కుమారుడైన కార్తికేయుని కి రాయ్ పురి గుహల్లో ఓ గుడి ఉంది. ఈ గుహల్లో ఇసుక తో నిర్మించిన ఈ అందమైన గుడి చూడానికి జనం బారులు తీరతారు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో థాయ్ పూయం అనే పండుగ పర్వదినాల్లో భక్తులతో ఈ ప్రదేశం మరింత రద్దీగా కిటకిటలాడుతుంది. ఈ పరిసర ప్రాంతాలన్నీ మనలో భక్తి భావాన్ని పెంపొందించేవిగా ఉంటూ, ఉత్తేజితుల్ని చేస్తాయి.